ఇండియాలో కొత్తగా 1421 కరోనా కేసులు, 149 మరణాలు నమోదు

-

ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభణ క్రమ క్రమంగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1421 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,19,453 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 16,187 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 89.16 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 149 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,21,004 కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1826 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,24,82,262 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,83,20,10,030 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 29,90,658 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news