ఇండియాకు బిగ్ రిలీఫ్..దేశంలో కొత్తగా 19 వేల కరోనా కేసులు నమోదు

-

ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ ముగిసిపోయింది. గత 20 రోజుల నుంచి కరోనా కేసులు విపరీతంగా పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 19968 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,28,22,473 కు చేరింది.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,24,187 కు చేరింది.

ఇక దేశం లో కరోనా పా జిటివిటి రేటు 96.62 శాతం గా ఉంది. ఇక దేశంలో తాజాగా 325 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,11,903 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 48847 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,20,86,383 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,75,37,22,697 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 30,81,336 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news