World Cup 2023 : టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా

-

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో మ్యాచ్ జరగనుంది. ఇవాల్టితో లీగ్ దశ ఫినిష్ అవుతుంది. ఇక ఈ చివరి మ్యాచ్ లో టీం ఇండియా మరియు నెదర్లాండ్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ కర్ణాటక రాష్ట్రం బెంగళూరు లో ఉన్న చిన్న స్వామి స్టేడియంలో జరుగుతుంది.

India vs Netherlands, 45th Match

ఎప్పటిలాగే ఈ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచిన టీమిండియా.. మొదట బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది.

జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI): వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దట్ట్, పాల్ వాన్ మీకెరెన్

Read more RELATED
Recommended to you

Latest news