Asia Cup 2023 : శ్రీలంకపై ఘనవిజయం…ఫైనల్స్ కు భారత్

-

Asia Cup 2023 : సూపర్ 4 లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో శ్రీలంకను టీమిండియా చిత్తు చేసింది. శ్రీలంక జట్టుపై ఏకంగా 41 విజయం సాధించింది. నిన్నటి మ్యాచ్ మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా… ఆది నుంచి తడబడుతూ కనిపించింది. ఈ తరుణంలోనే… 49 ఓవర్లో 213 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

India won by 41 runs
India won by 41 runs

భారత ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ 53 పరుగులు, ఈశాన్ కిషన్ 33 పరుగులు కేఎల్ రాహుల్ 39 పరుగులు అక్షర పటేల్ 26 పరుగులతో ఆదుకున్నారు. ఇక లక్ష చేదనలో బరిలోకి దిగిన… శ్రీలంక జట్టు 41 ఓవర్లలో 172 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. నీతో టీమ్ ఇండియా 41 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లింది. ఇవాళ శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య కీలక మ్యాచ్ ఉంది. ఇందులో గెలిచిన జట్టుతో ఫైనల్స్ ఆడనుంది టీమిండియా. పాకిస్థాన్ గెలిస్తే.. మాత్రం ఆసియా కప్పు ఫైనల్ మజా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news