సీతారాముల వేషధారణలో ఇండిగో సిబ్బంది

-

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మారంగ సాగుతున్నాయి. జనవరి 22న జరిగే కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరవుతున్నారు. ఇందులో భాగంగా అయోధ్యలోనే మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి అహ్మదాబాద్ ఇండిగో సంస్థ తన తొలి విమానాన్ని గురువారం ప్రారంభించింది. ఈ కార్యక్రమం సందర్భంగా ఇండిగో సిబ్బంది సీతారామ లక్ష్మణ వేషధారణలో విచ్చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

అహ్మదాబాద్ అయోధ్యల మధ్య వా మూడు రోజులు చొప్పున ఇండిగో విమానం నడుపనుంది . గురువారం ఈ విమానాన్ని లఖ్ నా యుపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఖెంద్ర పౌర ఏంట్రా పౌరవిమాన శాఖ మంత్రి జ్యోతి రాధిక మిస్ ఇండియా వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎందుకు సిబ్బంది శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు విశ్వదారణలో ఇచ్చారు బోర్డింగ్ అనౌన్స్మెంట్ చేయడంతో పాటు విమానం ఎందుకు వచ్చిన ప్రయాణికులను ఆహ్వానించారు. అక్క నా హనుమంతుడు వేషధారణలో మరో ఉద్యోగం మోకాలి పై నిర్చని కనిపించారు ఎందుకో సిబ్బంది చేపట్టిన అక్కడున్న ప్రయాణికులు కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news