VVS Laxman : ఆస్ట్రేలియాతో సిరీస్‌కు కోచ్‌గా లక్ష్మణ్‌!

-

VVS Laxman : ఆస్ట్రేలియాతో సిరీస్‌కు కోచ్‌గా NCA చీఫ్ వివిఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నారు. వరల్డ్ కప్ అనంతరం ఆశీస్సులతో జరిగే టీ20 సిరీస్ కు NCA చీఫ్ వివిఎస్ లక్ష్మణ్ భారత జట్టుకో హెడ్ కోచ్గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి.

Laxman as a coach for the series with Australia
Laxman as a coach for the series with Australia

ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ఈ వరల్డ్ కప్ తో పూర్తవుతుంది. నిబంధనల ప్రకారం చీఫ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ మళ్ళీ దరఖాస్తుల్ని ఆహ్వానించాల్సి ఉంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టే అవకాశం ఉండడంతో ఆసిస్ తో సిరీస్ కు లక్ష్మణ్ హెడ్ కోచ్ గా వ్యవహరించవచ్చని తెలుస్తోంది. కాగా, ఫ్యాన్స్ కు షాక్…టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు హార్దిక్ కు సూచించినట్లు సమాచారం. దీంతో ఇంగ్లాండు తో మ్యాచ్కు అతడు దూరం కానున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news