భారతదేశం
సౌత్ లో రాహూల్,నార్త్ ఈస్ట్ లో ప్రియాంక ప్రచారం కాంగ్రెస్ లో కొత్త జోష్ తీసుకొస్తుందా
అటు రాహూల్ గాంధీ ఇటు ప్రియాంక ఒకేసారి హుషారుగా ఎన్నికల రంగంలోకి దూకడం చూస్తుంటే కాంగ్రెస్ కి మంచిరోజులు వస్తున్నట్టే కనిపిస్తోంది. ఒక పక్క సోకాల్డ్ సీనియర్ల సణుగుడు, మరో పక్క బిజెపి దూకుడూ మధ్య అసలు కాంగ్రెస్ అడ్రస్ వుంటుందా అన్న అనుమానాలొస్తున్నాయి. ఈ సందేహాలకు సమాధానం చెప్పందుకు అన్నాచెల్లెళ్లు రెడీ అవుతున్నారు.
నిజానికి...
Telangana - తెలంగాణ
నేరాలకు కేరాఫ్ ఉత్తరప్రదేశ్
నేరాలకు అడ్డగా భాజపా పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కేంద్రంగా మారింది. ఆడ పిలల్లపై అఘాయిత్యాలు నిత్యకృత్యాలుగా జరుగుతున్నాయి. దేశంలోనే ఎక్కువగా మహిళలు, బాలికలపై అత్యాచార కేసులు ఈ రాష్ట్రంలోనే నమోదు అవుతున్నాయి. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తే ఆత్మీయుల ప్రాణాలను తీసేస్తామంటూ నేరగాళ్లు బెదిరిస్తున్న ఘటన హాథ్రస్ జిల్లాలో తాజాగా వెలుగుచూసింది.
బెదిరింపులకు లొంగకపోవటంతోనే..
సోమవారం ఉదయం...
భారతదేశం
తెలంగాణ ట్రాన్స్కో, జెన్కోలపై చైనా హ్యాకర్ల సైబర్ దాడి.. సమర్థవంతంగా తిప్పికొట్టిన అధికారులు..
ముంబైలో గతేడాది అక్టోబర్లో ఏర్పడిన విద్యుత్ అంతరాయ సమస్య వెనుక చైనాకు చెందిన హ్యాకర్ల హస్తం ఉండి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం విదితమే. అయితే తాజాగా చైనా హ్యాకర్లు తెలంగాణ ట్రాన్స్కో, జెన్కోలపై సైబర్ దాడికి యత్నించారు. ఈ మేరకు కేంద్ర విద్యుత్ అథారిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. అలాగే...
భారతదేశం
సుప్రీమ్ కోర్ట్: భార్య ఏమి భర్తకి బానిస కాదు…!
ఒక మహిళ ఏమైనా చాటారా...? తిరిగి తన భర్తతో కలిసి జీవించడానికి.. అని సుప్రీంకోర్టు మంగళవారం నాడు చెప్పింది. చాటర్ అంటే బానిస. అయితే ఒక వ్యక్తి తిరిగి తన భార్యని తనతో జీవించమని కోర్టు నుంచి ఆర్డర్ ఇవ్వమని అడిగాడు. ఇలా అడగగానే మీరు ఏమనుకుంటున్నారు ఆమె ఏమైనా బానిసా..? అని ప్రశ్నించారు....
భారతదేశం
స్కూటీ భుజానికెత్తుకున్న రియల్ బాహుబలి.. అసలేమైంది ?
తెలుగులో బాహుబలి ఒక సూపర్ హిట్ సినిమా. ప్రభాస్ హీరోగా అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని రాజమౌళి తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రభాస్ భుజాన ఎత్తుకుని నడిచిన సీన్ సినిమా మొత్తానికి హైలైట్ అని చెప్పవచ్చు. ఇప్పుడు అలాంటి వ్యవహారమే ఒకటి రియల్ గా జరిగింది. అది కూడా హిమాచల్...
భారతదేశం
చిక్కుల్లో ఎడ్డీ ప్రభుత్వం.. మంత్రి రాసలీలల టేప్ విడుదల !
ఇప్పటికే కర్ణాటకలో ఉన్న ఎడ్యూరప్ప ప్రభుత్వం చాలాసార్లు చిక్కుల్లో పడింది. యడ్యూరప్పను తప్పించి వేరే వారికి సీఎం పదవి అప్పగిస్తారని ప్రచారం చాలాసార్లు జరిగింది. అయితే ఇప్పుడు ఒక మంత్రి చేసిన ఘనకార్యం ఎడ్యూరప్ప పదవికి నిజంగా ఇబ్బంది కలిగించే విషయంగా మారింది. వివరాల్లోకి వెళితే కర్ణాటకకు చెందిన రమేష్ జార్కిహొళి మంత్రి మహిళతో...
భారతదేశం
వైరల్ : 70 ఏళ్లు దాటిన చెట్లకు పింఛన్- ఎందుకంటే?
ఇకపై ఆ రాష్ట్రంలో చెట్లకు కూడా పింఛన్ ఇవ్వనున్నారు. అంటే మనుషులకు వృద్ధాప్య పింఛన్ ఎలా ఇస్తున్నారో అలానే వయసు ఎక్కువ ఉన్న చెట్లకు నగదు సాయం అందించాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధి పొందే చెట్ల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించింది. 70 ఏళ్ల పైబడిన చెట్లను గుర్తించాలని 'వన్ భవన్' నుంచి...
భారతదేశం
పశ్చిమ బెంగాల్లో తెర పైకి కొత్త పొత్తులు
రాజకీయాలు మారుతున్నాయ్. కొత్త పొత్తులు తెరమీదికి వస్తున్నాయ్. బీహార్లో కాంగ్రెస్తో జత కట్టిన ఆర్జేడీ.. బెంగాల్లో మమతకు జై కొడుతోంది. తృణమూల్ కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తున్నట్లు తేజస్వి యాదవ్ ప్రకటించారు. అటు కాంగ్రెస్ మాత్రం లెఫ్ట్ పక్షాలతో కలిసి నడుస్తోంది..
రాజకీయాలంటే విచిత్రంగా ఉంటాయ్.. ఓ చోట మిత్రులు..మరో చోట ప్రత్యర్థులుగా మారుతారు..పశ్చిమ బెంగాల్లో...
భారతదేశం
కాంగ్రెస్ లో ముదిరిన గ్రూప్ వార్..పార్టీ పొత్తులపై సీనియర్ల ట్విట్ వార్
ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ గ్రూప్ వార్ పార్టీని కలవరపెడుతుంది. ఎన్నికల గోదాలో దూకాల్సిన కాంగ్రెస్ పార్టీ, అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. ప్రధానంగా జీ-23 బృందం.. కాంగ్రెస్కు ప్రదాన తలనొప్పిగా మారింది. ఈతరుణంలో బెంగాల్ పార్టీ పొత్తుల పై ఆనంద్శర్మ అధీర్ రంజన్ చౌదరి మధ్య ట్విట్ వార్ నడుస్తుంది.
శాసనసభ ఎన్నికలు...
భారతదేశం
రాహుల్ గాంధీ రూటు మార్చారా..సౌత్ ప్రచారంలో కొత్త ఒరవడి అందుకేనా
ఇన్నీ రోజులు ఒక లెక్క.. ఇక నుంచి ఒక లెక్క అన్నట్లుగా ఉంది రాహుల్ గాంధీ తీరు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణాదిలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ వినూత్న విన్యాసాలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ప్రజల్లో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడూ ఓపెన్ మైండ్ తో గుంభనంగా ఉండే యువనేత..ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో స్టైల్ మార్చాడంతో...
Latest News
స్టార్ హీరోల స్పీడ్ని అందుకోలేకపోతున్న మహేశ్ బాబు
కరోనా లాక్డౌన్ తర్వాత టాలీవుడ్లో చాలా మార్పులొచ్చాయి. హీరోలు కూడా న్యూ ఫేజ్లోకి వెళ్లారు. కానీ మహేశ్ బాబు మాత్రం సేమ్ ఓల్డ్ ఫార్మాట్నే ఫాలో...