భారతదేశం
పెళ్లి అయినా వేరే వ్యక్తులతో ప్రేమను పంచుకుంటున్న కొందరు భారతీయ మహిళలు.. సర్వేలో వెల్లడి..!
వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం అనేది కొత్త కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. పాశ్చాత్య దేశాల్లో ఈ పోకడ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఆశ్చర్యకరంగా గత కొన్నేళ్లుగా భారత్లోనూ ఇలాంటి పరిస్థితి ఎక్కువవుతుందని సర్వేలు చెబుతున్నాయి. ఇక ఓ ఆన్లైన్ డేటింగ్ సంస్థ ఇటీవల చేపట్టిన సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. అవేమిటంటే..
ఫ్రెంచ్ ఎక్స్ట్రా-మారిటల్ డేటింగ్...
భారతదేశం
వాహనాలకు సంబంధించి కేంద్రం కీలక ఉత్తర్వులు
కారు, ఇతర వాహనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అదేమంటే డ్రైవర్ పక్కన కూర్చునే ప్యాసింజర్ సీటుకూ ఎయిర్ బ్యాగ్ను తప్పనిసరి చేసినట్లు కేంద్ర రవాణా శాఖ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఒక గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసినట్లు పేర్కొంది. కొత్త మోడళ్ల తయారీకి ఏప్రిల్ 1 నుంచి...
భారతదేశం
ఢిల్లీలో రైతుల ఉద్యమం @ 100 రోజులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజుతో రైతుల ఉద్యమం ప్రారంభమై 100 రోజులు పూర్తి చేసుకుంది. తీవ్రమైన చలిని తట్టుకుంటూ రైతులు ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా తమ నిరసనను కొనసాగిస్తున్నారు....
భారతదేశం
ఎన్నికల ముందు కేరళ సీఎం మెడకు చుట్టుకున్న గోల్డ్ స్మగ్లింగ్ కేసు !
సరిగ్గా ఎన్నికల ముంగిట కేరళ సీఎం పినరయి విజయన్ మెడకు గోల్డ్ స్మగ్లింగ్ చుట్టుకుంది. గోల్డ్ స్మగ్లింగ్ తో సీఎం కూడా సంబంధాలు ఉన్నాయని ఈ కేసులో పట్టుబడిన స్వప్న సురేష్ కస్టమ్స్ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఒక్క సీఎం కు మాత్రమే కాగా కేరళ స్పీకర్ సహా ముగ్గురు మంత్రులకు కూడా ఈ...
భారతదేశం
ఏటా ఒక భారతీయుడు 50 కేజీల ఆహారాన్ని వృథా చేస్తున్నాడు.. నివేదికలో వెల్లడి..!
నిత్యం ప్రతి ఇంట్లో, రెస్టారెంట్లో, హోటల్లో, శుభ కార్యాల్లో.. ఇతర కార్యక్రమాల్లో పెట్టే విందు భోజనాల్లో ఎంతో కొంత ఆహారం వృథా అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్స్ ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ 2021 ప్రకారం.. ఏటా ఒక భారతీయుడు సగటున 50 కేజీల ఆహారాన్ని వృథా చేస్తున్నాడని...
భారతదేశం
రైల్వే కీలక నిర్ణయం.. మండిపడుతున్న ప్రజానీకం
ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అదేమంటే రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ల ధరను భారీగా పెంచింది. ప్రస్తుతం స్టేషన్ లలో ప్లాట్ ఫాం టికెట్ లు అమ్మడం లేదు. అయితే కరోనా కంటే ముందు రూ.10 గా ఉండగా ఇప్పుడు దాన్ని ఏకంగా రూ.30 కి పెంచింది. అయితే కరోనా సమయంలో...
భారతదేశం
చైనా భారత్ పై పరోక్ష యుద్ధం చేస్తోందా..?
ఓవైపు సరిహద్దుల్లో భారత్ ను చికాకుపెడుతున్న చైనా.. మరోవైపు సైబర్ వార్ తో భారత్ ను దొంగ దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పవర్ కట్ చేసి అంధకారమయం చేయాలని ప్లాన్ చేసింది. ఓ అమెరికా సంస్థ బయటపెట్టిన విషయాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అమెరికా సంస్థ రిపోర్టును చైనా ప్రభుత్వం ఖండించినా.....
Telangana - తెలంగాణ
మరింత తగ్గిన బంగారం ధర.. అదే బాటలో వెండి..!
బంగారం ధర మరింతగా తగ్గింది. మొన్నటివరకు పెరుగుతూ వచ్చిన పసిడి ధర నిన్నటి నుంచి ఒక్కసారిగా తగ్గుతూ వస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం నాటికి బంగారం ధర స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. బంగారం బాటలోని వెండి నడుస్తోంది. దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో రూ.350 తగ్గడంతో ధర రూ.41,450కి చేరింది....
Telangana - తెలంగాణ
భారీగా తగ్గిన పసిడి ధర..!
భారతదేశ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు వస్తున్నాయి. రోజూ ధరలు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. ఈ రోజు దేశీయంగా బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. దేశీయంగా 10 గ్రాముల బంగారం ధరపై రూ.470 తగ్గుముఖం పట్టింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల...
భారతదేశం
శశికళ నిర్ణయంతో తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం మారనుందా ?
శశికళ ప్రకటన అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే కూటమికి బూస్ట్ తీసుకొస్తే.. ఈ ఎన్నికల్లో అధికారం గ్యారంటీ అనే ధీమాగా ఉన్న ప్రతిపక్ష డీఎంకేకు మాత్రం ఊహించని షాక్ తగిలినట్లైంది. ఇన్నాళ్లు అన్నాడీఎంకే విభేదాలు తమకు కలిసొస్తాయని డీఎంకే భావించింది. జైలు నుండి బయటకు వచ్చిన శశికళ దినకనర్తో కలసి వెళుతుందని... దీనివల్ల ఓట్లు చీలి...
Latest News
చిదంబర నటరాజ స్వామిని చూసి తరిద్దాం!
చిదంబర నటరాజ స్వామి ఆలయం తమిళనాడులో కడలూరు జిల్లాలో ఉంది.శివ,వైష్ణవులను ఒకే దేవాలయంలో పూజించే ఒకే ఒక్క కట్టడం. ఇది పురాతన ద్రావిడ శైలిలో నిర్మించిన...