ఇవాళ 5 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

-

మన ఇండియాలో వందే భారత రైళ్ల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతుంది. ప్రయాణికుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని నేడు ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ లో ఉదయం 10:30 గంటలకు 5 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నట్లు PMO ప్రకటనలో తెలిపింది.

మధ్యప్రదేశ్ లోని కమలాపతి-జబల్పూర్, ఖజురహో-భోపాల్-ఇండో ర్, మడ్ గావ్-ముంబై, ధార్వాడ్-బెంగుళూరు, హతియా-పాట్నా రూట్లలో ఈ రైళ్లు ప్రయాణించనున్నాయి. ఇది ఇలా ఉండగా, యుఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ లో మైనార్టీ హక్కులపై చేసిన వాక్యాలపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఘాటుగా స్పందించారు. ప్రపంచంలోని ప్రజలందరిని ఒక కుటుంబంగా భావిస్తోందనే విషయాన్ని ఒబామా మర్చిపోవద్దని హితవు పలికారు. ఆయన హయాంలో ఎన్ని ముస్లిం దేశాలపై దాడులు జరిగాయో ఆలోచించుకోవాలని చెప్పారు. భారత్ సెక్యులర్ స్వభావాన్ని అర్థం చేసుకోవాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version