కొత్త డైలాగ్ చెప్పిన మోడీ…!

-

ఫిట్ ఇండియా డైలాగ్ 2020 సందర్భంగా ఫిట్ ఇండియా ఉద్యమం మొదటి వార్షికోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం జరుపుకున్నారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ సహా ఫిట్నెస్ ప్రియులతో ప్రధాని మోదీ సంభాషించారు. ఫిట్‌నెస్ ఔత్సాహికుల సహాయంతో తయారుచేసిన ‘ఫిట్ ఇండియా ఏజ్ తగిన ఫిట్‌నెస్ ప్రోటోకాల్స్‌’ను పిఎం మోడీ ప్రారంభించారు.

5-18 సంవత్సరాల నుండి 18-65 సంవత్సరాల, మరియు 65 ప్లస్ ఏజ్ కేటగిరీల నుండి మూడు వయసుల వారికి ఫిట్నెస్ కీలకం అని మోడీ అన్నారు, కరోనా కారణంగా ప్రతీ వయసు వారికి అవసరమైన ఉద్యమంగా ఇది మారింది అని చెప్పారు. “ఫిట్నెస్ కి డోస్, ఆధా ఘంటా రోజ్” (రోజూ అరగంట కొరకు ఫిట్నెస్ అవసరం) అని పిఎం చెప్పారు. ఫిట్ ఇండియా హిట్ ఇండియా అంటూ కొత్త డైలాగ్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news