IPL 2023 : నేడు ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌లు

-

నేను ఐపీఎల్ లో రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకు RR, ఆర్సిబి జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరుజట్లు విజయంపై కన్నెసాయి. RR 12 పాయింట్లతో, ఆర్సిబి 10 పాయింట్లతో ఉన్నాయి. మరోవైపు సాయంత్రం కేకేఆర్, సీఎస్కే మధ్య మ్యాచ్ జరగనుంది.

మరో విజయంతో ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకోవడంపై సీఎస్కే దృష్టి పెట్టింది. ఐపిఎల్ సీజన్ 16 లో ప్లే ఆఫ్ కు అర్హత సాధించని మొదటి జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిష్క్రమించింది. గత మ్యాచ్ లో ఓటమితోనే ప్లే ఆఫ్ అవకాశాలను పోగొట్టుకున్న ఢిల్లీ ఎక్కడో చిన్న ఆశతో ఉన్నది…కానీ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఘోరంగా 31 పరుగుల తేడాతో ఓడిపోవడంతో 12 మ్యాచ్ లలో 4 మాత్రమే గెలిచి 8 పాయింట్ లతో చివరి స్థానంలో నిలిచింది.

 

Read more RELATED
Recommended to you

Latest news