BREAKING : చెన్నై ద్రౌపది దేవి ఉత్సవాల్లో అపశృతి.. భక్తులపై క్రేన్‌ పడటంతో ముగ్గురు మృతి

-

చెన్నై లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చైన్నైలో జరిగిన ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఏకంగా ముగ్గురు మృతి చెందారు. మరో 15 మంది తీవ్రమైన గాయాలు అయ్యాయి. చెన్నై ఆరక్కోణం సమీపంలో నిలిమి గ్రామంలో ద్రౌపది దేవి ఉత్సవాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ద్రౌపతి దేవి ఉత్సవాల్లో బాగంగా క్రేన్ సహాయంతో చేస్తున్న దేవుడ్ని తీసుకెళుతున్న సమయంలో ఒక్కసారి అదుపు తప్పి భక్తలపై పడింది క్రేన్. ఈ సందర్భంగా ఏకంగా ముగ్గురు మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందుతోంది. దీంతో వారిని ఆసుపత్రి తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news