chennai
భారతదేశం
BREAKING : చెన్నై ద్రౌపది దేవి ఉత్సవాల్లో అపశృతి.. భక్తులపై క్రేన్ పడటంతో ముగ్గురు మృతి
చెన్నై లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చైన్నైలో జరిగిన ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఏకంగా ముగ్గురు మృతి చెందారు. మరో 15 మంది తీవ్రమైన గాయాలు అయ్యాయి. చెన్నై ఆరక్కోణం సమీపంలో నిలిమి గ్రామంలో ద్రౌపది దేవి ఉత్సవాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ద్రౌపతి దేవి ఉత్సవాల్లో బాగంగా...
భారతదేశం
మండూస్ తుఫాను ఎఫెక్ట్.. చైన్నైలో భారీ వర్షాలు
సముద్రం అల్లకల్లోలమవుతోంది. మండూస్ తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడి తీరం వైపు దూసుకొస్తున్న తీర ప్రాంతాలను ప్రభావితం చేస్తున్నది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్లో ఈదురు గాలులు జల్లులు మొదలయ్యాయి. పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలో గత కొన్ని గంటల నుంచి ఎడతెరపి లేకుండా సాధారణ వర్షం...
ఇంట్రెస్టింగ్
వావ్.. చీరకట్టుతో వ్యాయామాలు చేసిన 56 ఏళ్ల మహిళ..వీడియో..
ఇప్పుడు అందరు బిజీ బిజిగా జీవితాన్ని గడిపేస్తున్నారు..ఉదయం లేచినప్పటి నుంచి ఉరుకులు,పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు. మరోవైపు ఆహరపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపొయాయి..వయసుతో నిమిత్తం లేకుండా వ్యాధుల పడుతున్నవారు సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది.దీంతొ ఇప్పుడు అందరికి ఆరోగ్యం పై శ్రద్ధ పెరిగింది..జిమ్ లని,యొగాలను తిరుగుతున్నారు..ఆరోగ్యపరంగా వ్యాయామం శరీరానికి ఎంతో అవసరం. ఈ విషయం...
మొబైల్ రివ్యూ
చైనాలో లాంచ్ అయిన Realme 10 5G..ఫీచర్స్ ఇవే..!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ తన కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. అదే రియల్మీ 10 5జీ. రియల్మీ 10 4జీ తర్వాతి వర్షన్గా ఇది విడుదలైంది.. గత వారమే ఈ ఫోన్ లాంచ్ చేశారు..ఇప్పుడు ఇందులో 5జీ వెర్షన్ను కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ను అందించారు. దీంతోపాటు...
ఇంట్రెస్టింగ్
మెడికల్ టూరిజం హబ్గా ఇండియా..! ఈ నగరాలకు క్యూకడుతున్న విదేశీయులు..!!
ఇండియాలో ఇప్పుడు దాదాపు ఏ రోగాలకు అయినా వైద్య దొరుకుతుంది. విదేశాలకు చెందిన రోగులు సైతం చికిత్స కోసం భారత్కు వస్తున్నారంటే..మనం వైద్యరంగంలో ఎంత అభివృద్ధి చెందామో తెలుసుకోవచ్చు. విదేశీ రోగుల రాకను మెడికల్ టూరిజం అని, మెడికల్ వాల్యూ ట్రావెల్ అని కూడా పిలుస్తుంటారు. ప్రధానంగా మూడు రకాల వైద్య చికిత్సల కోసం...
Sports - స్పోర్ట్స్
IPL 2023 : మళ్లీ చెన్నైలోకే జడేజా..కెప్టెన్ గా ధోని
IPL 2023 : ఐపీఎల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఓ పక్క ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటైయిన్, రిలీజ్, ట్రేడింగ్, మినీ వేలం కోసం సన్నాహకాల్లో బిజీగా ఉంటే, విదేశీ స్టార్లు ఒక్కొక్కరుగా లీగ్ నుంచి జారుకుంటున్నారు. ఈ తరుణంలో ఐపీఎల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందింది.
గత ఐపిఎల్ సీజన్ లో కెప్టెన్...
నోటిఫికేషన్స్
చైనాలో లాంచ్ అయిన రెడ్మీ నోట్ 12 స్మార్ట్ ఫోన్..!!
రెడ్మీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. అదే రెడ్మీ నోట్ 12. షావోమీ లాంచ్ చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇది.. ఇందులో శాంసంగ్ డిస్ప్లేను అందించడం హైలెట్..ఈ ఫోన్ ఇంకా మనదేశంలో లాంచ్ కాలేదు. త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఫోన్కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
రెడ్మీ...
భారతదేశం
ఆ ఆలయంలో ఉండే శాఖాహార మొసలి మృతి!!
కేరళలోని కాసరగోడ్ జిల్లాలోని అనంతపుర అనే గ్రామంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని శాఖాహార మొసలి బబియా మరణించింది. ఆలయం దగ్గరున్న చెరువులో బబియా నివాసముండేంది. భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ మొసలి కేవలం అన్నం మాత్రమే తినేది. అయితే ఆ ఆలయంలోకి మొసలి ఎలా వచ్చిందనే విషయంపై ఎవరికీ క్లారిటీ...
రాజకీయం
మార్కెట్కు వెళ్లిన సీతారామన్.. కూరగాయలు కొనడమేనా? ధరలూ తెలుసుకుంటున్నారా? ట్విట్టర్లో వార్!
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం రాత్రి చెన్నైలోని మైలాపూర్ కూరగాయల మార్కెట్కు వెళ్లారు. అక్కడ ఆమె స్వయంగా కూరగాయలు కొనుగోలు చేసి.. కూరగాయల వ్యాపారులతో మాట్లాడారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కూరగాయల మార్కెట్కు వెళ్లిన మంత్రి నిర్మలా సీతారామన్ ఓ దుకాణం దగ్గరికి వెళ్లి వ్యాపారితో...
క్రైమ్
అక్రమంగా తరలిస్తున్న 10 కోట్లు స్వాధీనం.. PFI కి చెందిన సొమ్ముగా అనుమానం !
చెన్నైలో అక్రమంగా తరలిస్తున్న 10 కోట్ల రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారయ్యారు. నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కు చెందిన సొమ్ముగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా పల్లికొండ చెక్ పోస్ట్ వద్ద...
Latest News
హైదరాబాద్ కి ఇక సెలవు అంటున్న సమంత..!
టాలీవుడ్ స్టార్ నటి సమంత గత ఏడాది యశోద సినిమాతో మెప్పించారు. మయోసిటీస్ వ్యాధిబారిన పడిన ఈమె పూర్తిగా కోలుకున్నాక సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. ఇటీవల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఫిబ్రవరి 17న వైయస్సార్ నేస్తం..వారందరికీ రూ.5 వేల చొప్పున ఖాతాల్లో జమ
సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 17న వైయస్సార్ నేస్తం కింద 65,537 మంది జూనియర్ న్యాయవాదులకు రూ. 5000 చొప్పున సాయం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఫిబ్రవరి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
శ్రీకాకుళంలో ఒంటరి యువతిపై గ్రామ వాలంటీర్ అత్యాచారం..
తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా నివసిస్తున్న దళిత యువతపై గ్రామ వాలంటీరు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాధితురాలు గర్భం దాల్చిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. మందస పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ విద్యార్థులకు శుభవార్త..ఫిబ్రవరి 28న “జగనన్న విద్యా దీవెన”
సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 28న జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించనుంది. 10.50 లక్షల మంది విద్యార్థులకు రూ. 700 కోట్ల...
Telangana - తెలంగాణ
కేటీఆర్ కు బిగ్ షాక్..బీజేపీలోకి సిరిసిల్లా కీలక నేత
మంత్రి కేటీఆర్ కు తన సొంత ఇలాక అయిన సిరిసిల్లాలో బిగ్ షాక్ తగిలింది. సిరిసిల్ల జిల్లాకు చెందిన వైస్ చైర్మన్ పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లగిశెట్టి శ్రీనివాస్ ఇంటికి ఇటీవల...