IND VS WI : వరుసగా 2 రోజుల్లో 2 మ్యాచులు

-

భారత్, వెస్టిండీస్ చెట్ల మధ్య జరుగుతున్న 5 మ్యాచుల టి20 సిరీస్ లో చివరి రెండు టీ20 మ్యాచ్ లు రెండు వరుస రోజుల్లో జరగనున్నాయి. ఈనెల 12, 13వ తేదీల్లో ఫ్లోరిడాలోని లాడర్ హిల్ వేదికగా ఈ మ్యాచ్లను నిర్వహించనున్నారు.

ఇందుకోసం ఇప్పటికే టీమిండియా ఫ్లోరిడాకు చేరుకుంది. ఇక ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచుల్లో రెండిట్లో ఓడిన భారత్…. చివరి రెండు మ్యాచుల్లో గెలిచి సిరీస్ గెలవాలని భావిస్తోంది. ఇది ఇలా ఉండగా, ఆసియా కప్ కోసం పాక్ జట్టును ప్రకటించింది. ఈ నెల 30 నుంచి పాక్, శ్రీలంక వేదికగా ఈ టోర్నీ జరగనుంది. మరోవైపు ఈ వారంలో బీసీసీఐ భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version