అదిలాబాద్ లో ఘోరం.. చెత్తకుప్పలో నవజాత శిశువు..!

-

ఈ సృష్టిలో అమ్మ ప్రేమను మించిన గొప్పది ఏది కూడా లేదు తల్లి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ఇంకో జీవికి ప్రాణం పోస్తుంది అయితే బిడ్డని పెంచుకోవడానికి ఎన్నో కష్టాలని తల్లి ఎదుర్కొంటూ ఉంటుంది దేనికి కూడా భయపడుతూ తన శక్తిని అంత ధారపుసి బిడ్డను పెంచుతూ ఉంటుంది కానీ తల్లి మాత్రం కన్న బిడ్డని వదిలేసి వెళ్ళిపోయింది అప్పుడే పుట్టిన ఆడ శిశువుని ముళ్ళ పొదల్లో పడేసిన అవమాన సంఘటన ఒకటి చోటుచేసుకుంది ఆ పసికందు అదృష్టము దురదృష్టమో కానీ క్షేమంగానే ఉంది ఈ అమానుష్య ఘటన అదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని గ్రామ శివారులో తెలియని వ్యక్తులు ఒక మగసిస్సోని పొదల్లో వదిలేసి వెళ్ళిపోయారు ఈరోజు తెల్లవారుజామున అటుగా వెళుతున్న కొందరు గ్రామస్తులు శిశువు ఏడుపు శబ్దాన్ని విన్నారు వెంటనే పొదల దగ్గరికి వెళ్లి చూశారు శిశువు ఏడుస్తూ కనపడింది ఆ శిశువుకి మట్టి అంటుకుని ముళ్ళు గుచ్చుకోవడంతో ఏడుస్తూ ఉండడానికి చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ మనసు చలించింది వెంటనే ఆశీస్సులు తీసుకువచ్చే స్నానం చేయించారు తర్వాత పోలీసులకి సమాచారాన్ని ఇచ్చారు

Read more RELATED
Recommended to you

Exit mobile version