BREAKING : పారాలింపిక్స్ లో ఇండియా కు మరో పతకం

-

టోక్యో పారా లింపిక్స్ క్రీడల్లో భారత్ తన సత్తాను చాటు తోంది. తాజాగా ఈ టోక్యో పారా ఒలింపిక్స్ లో భారత్ ఖాతా లో మరో పతకం వచ్చి చేరింది. ఇవాళ జరిగిన పురుషుల హై జంప్ T 47 విభాగంలో పోటీ పడిన మిషన్ కుమార్ రజత పతకాన్ని సాధించాడు. పురుషుల హై జంపు T 47 విభాగంలో పోటీ పడిన నిషిత్ కుమార్ … 2. 06 మీటర్ల ఎత్తు కు ఎగిరి రెండో స్థానం లో నిలిచాడు.

దీంతో నిషద్ కుమార్ కు సిల్వర్ మెడల్ వచ్చింది. ఇక నిషద్ కుమార్ కు వచ్చిన సిల్వర్ పతకం తో.. భారత్ ఖాతాలో ఇప్పటి వరకు రెండు పారా లింపిక్స్ పతకాలు వచ్చినట్లు అయింది. రజతం గెలిచిన నిషిత్ కుమార్ పై మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కాగా అంతకుముందు ఈ టోక్యో పారా లింపిక్స్ లో భారత అథ్లెట్, టీటీడీ ప్లేయర్ నవీన్ ఆ పటేల్ రజతం గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news