నోబెల్ శాంతి బహుమతిని నార్వేయిన్ నోబెల్ కమిటీ ప్రకటించింది. ఈసారి ఇద్దరు పాత్రికేయులకు ఈ అవకాశం లభించింది. ఫిలిప్పిన్స్ దేశానికి చెందిన మారియా రెస్సా, రష్యా దేశానికి చెందిన దెమిత్రి మరటోవ్ కు 2021 నోబెల్ శాంతి బహుమతి లభించింది. రష్యా, ఫిలిప్పిన్స్ దేశాల్లో వాక్ స్వాతంత్య్రానికి కాపాడేందుకు చేసిన క్రుషికి గానూ వీరిద్దరికి నోబెల్ బహుమతి ఇచ్చినట్లు నోబెల్ కమిటీ చెప్పింది. విపరీత పరిస్థితుల్లో కూడా ప్రజాస్వామ్యం, స్వేచ్చ కోసం పని చేసినట్లు కమిటీ వెల్లడించింది. డిసెంబర్ 10న వీరిద్దరికీ నోబెల్ బహుమతి అందచేయనున్నారు. రెస్సా ఇన్వస్టికేషన్ జర్నలిస్ట్ గా రాప్లర్ అనే వెబ్ సైట్ ద్వారా విశేష సేవలు అందించింది. నోవియా గెజిట పేరు మీద మురుటోవ్ రష్యాలో పేపర్ స్థాపించారు.
నోబెల్ శాంతి బహుమతి ప్రకటన
By Advik
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఇవాళ కాంగ్రెస్ లో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే !
BRS MLA Prakash Goud may join Congress: ఇవాళ కాంగ్రెస్...
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి...
తిరుమల భక్తులకు షాక్..రేపటి నుంచి ఆ సేవలు రద్దు !
తిరుమల భక్తులకు షాక్..రేపటి నుంచి ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి. తిరుమలలో...