ఏపీలో మళ్లీ నామినేటెడ్ పదవుల పండుగ…!

-

ఈరోజు బీసీ కార్పొరేషన్ల నామినేటెడ్‌ పోస్టులను ప్రకటించనుంది జగన్ సర్కార్. 56బిసి కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ల పేర్లు ప్రకటించనున్న ప్రభుత్వం..వన్నికుల క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, బెస్త, ఈడిగ, నాగవంశీయులు, పులనాటి వెలమ తదితర కులాలకూ కార్పొరేషన్లు ఏర్పాటు చేయనుంద.
30వేల పై బడి జనాభా కలిగిన బిసి కులాలకు కార్పొరేషన్లలో ప్రాతినిధ్యం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

పోస్టుల భర్తీలో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నారు.పురుషులుకన్నా ఎక్కువ సంఖ్యలో మహిళలకు ఛైర్మన్‌పదవులు దక్కే ఛాన్స్ ఉంది.56చైర్మన్ పోస్టుల్లో 29 మంది మహిళలు, 27 మంది పురుషులకు ఛైర్మన్‌పదువులు దక్కే చాన్స్ ఉంది.728 డైరెక్టర్ల పదవుల్లో 364 డైరెక్టర్లు గా మహిళలకు అవకాశం లభించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news