సరిహద్దుల్లో పాక్ సైనికుల కాల్పులు..!

-

పాక్ సైనికులు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. పాకిస్థాన్ సైనికులు మంగళవారం ఉదయం 6:30 గంటలకు కశ్మీర్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడ్డారు. ఫూంచ్ జిల్లా మాన్ కోటి సెక్టారులోని సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద ఈ కాల్పులు జరిపారు. దీంతో భారత సైనికులు తిరిగి ఎదురుకాల్పులు జరిపారు. పాక్ సైనికుల కాల్పులను భారత సైనికులు సమర్ధంగా తిప్పికొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news