బెజవాడ కాల్పుల కేసులో పోలీసుల పురోగతి..మహేశ్ హత్యకు కారణం ఇదే!

-

బెజవాడలో సంచనలం సృష్టిన కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు..మొదట మహేశ్ హత్యలో అనేక అనుమానాలకు దారి తీసిన చివిరిగా మహేశ్‌ది సుపారీ హత్యగా నిర్ధారించారు పోలీసులు..రియల్ ఎస్టేట్ వివాదాల వల్లే సీపీ కార్యాలయ ఉద్యోగి మహేశ్‌ హత్య జరిగినట్లు తేల్చారు..నిందితులు గోవా,హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.. గోవా, హైదరాబాద్‌లో ఇద్దరు నిందితులను గోవా పోలీసులు పట్టుకున్నారు. అక్కడి నుంచి ఏపీకి నిందితులను తీసుకొచ్చేందుకు బెజవాడ నుంచి బయల్దేరారు ఏపీ పోలీసులు..మహిళకు సంబంధించిన వ్యవహారమే హత్యకు కారణంగా గుర్తించినట్లు తెలుస్తోంది. సాత్విక్ రెడ్డి ఇందులో ప్రధాన పాత్రధారిగా పోలీసు వర్గాలు చెబుతున్నాయ్. రియల్ ఎస్టేట్‌లో బిగ్‌ డీల్ వల్లే మహేశ్ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news