నేడు క‌డ‌ప‌లో బీజేపీ భారీ బ‌హిరంగ స‌భ‌.. కిషన్ రెడ్డి హాజ‌రు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో రాయ‌ల‌సీమ ప్రాంత అభివృద్ధి రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ని చేయాల‌ని డిమాండ్ చేస్తు.. నేడు క‌డ‌ప‌లో బీజేపీ భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తుంది. క‌డ‌ప జిల్లా కేంద్రంలోని బిల్ట‌ప్ స‌ర్కిల్ వ‌ద్ రాయ‌ల‌సీమ ర‌ణ‌భేరి అనే పేరుతో నేడు బీజేపీ బ‌హ‌రంగ స‌భ నిర్వ‌హిస్తున్నారు. రాయ‌ల‌సీమ‌లో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల‌ను వెంట‌నే పూర్తి చేయాల‌ని బీజేపీ డిమాండ్ చేస్తుంది. కాగ ఈ బ‌హిరంగ స‌భ‌కు కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రు అవుతున్నారు.

Flags of BJP party

అలాగే కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వ‌రి, బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి స‌త్య కుమార్ తో పాటు ప‌లువురు బీజేపీ నాయ‌కులు హాజ‌రు అవుతున్నారు. కాగ ఈ బహిరంగ స‌భ ఈ రోజు మ‌ధ్య‌హ్నం 3 : 00 గంట‌ల‌కు క‌డ‌ప జిల్లా కేంద్రంలోని బిల్డప్ స‌ర్కిల్ వ‌ద్ద జ‌ర‌గ నుంది. ఈ బ‌హిరంగ స‌భ‌కు రాయ‌ల‌సీమ ర‌ణ‌భేరి అనే పేరుతో ను బీజేపీ ఫైన‌ల్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news