శ్రామికుడి కష్టం నుంచి, కార్మికుడు శ్రమకోర్చి కరిగించిన కండరాల శక్తి నుంచి, రైతుల స్వేదం నుంచి, నిరుపేదల ఆశల నుంచి, కష్టజీవుల ఆకాంక్షల నుంచి, తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం, తెలుగువాడి పౌరుషం చాటి చెప్పటం కోసం పుట్టింది ఈ తెలుగుదేశం!” అని వ్యాఖ్యానిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టు ఉంచారు యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు. తెలుగు జాతి ఉన్నంతవరకు, పసుపు జెండా బలంగానే ఉంటుంది..అని, తెలుగు ప్రజలకు, టీడీపీ నాయకులకు కార్యకర్తలకు, అభిమానులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు చెబుతున్నానని పేర్కొంటూ.. చివర్లో జై తెలుగుదేశం అని నినదిస్తూ తన సంక్షిప్త సందేశాన్ని ముగించారు.
ఆవిర్భావ వేళ ఎంపీ రాము ఏమన్నారంటే…
By Network
-
Read more RELATEDRecommended to you
ఏపీ రాజకీయంలో ఇంట్రెస్టింగ్ సీన్….మాజీ ముఖ్యమంత్రి జగన్ కు చంద్రబాబు ఫోన్
ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి సమయం ఆసన్నమైంది. బుధవారం 11.27...
Ganesh -
చంద్రబాబు ప్రమాణ స్వీకారం…విజయవాడ చేరుకున్న చిరంజీవి, రజనీకాంత్
ఆంధ్ర ప్రదేశ్ సీఎంగా ఈ నెల12న చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు....
Ganesh -
సిక్కు కమ్యూనిటికీ క్షమాపణలు చెబుతున్నాను : కమ్రాన్ అక్మల్
టీమ్ ఇండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ను హేళన చేస్తూ సిక్కులపై మాజీ...
Ganesh -