Get Ready: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

-

పార్లమెంట్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు అయింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది. లోక్‌సభతో పాటు ఏపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనుంది సీఈసీ.. ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు అలాగే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి.

Press Conference by Election Commission to announce schedule for GeneralElections2024

జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు స్పష్టం అవుతుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఏపీలో మూడో విడతల్లో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. ఇక లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో ఐపీఎల్ 2024 టోర్నమెంట్ రెండో ఎడిషన్ ఎప్పుడు ప్రారంభం అయ్యేది క్లారిటీ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news