ఇవాళ నాగర్ కర్నూల్ కు ప్రధాని నరేంద్ర మోడీ

-

దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో వరుస పర్యటనలు చేస్తున్నారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ… మల్కాజ్గిరి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఈరోజు షోలో చాలామంది పడుకున్నారు. అయితే ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు.

రాజభవన్ నుంచి ఉదయం బేగంపేట ఎయిర్పోర్ట్ కు వెళ్తారు. ఉదయం 10 గంటలకు ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో నాగర్ కర్నూల్ చేరుకుంటారు. ఇక అక్కడ బిజెపి విజయసంకల్ప సభలో పాల్గొని ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. ఇక అక్కడ నుంచి నేరుగా కర్ణాటకలోని గుల్బర్గా వెళ్తారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news