వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ల్యాణ‌దుర్గం నుంచే పోటీ చేస్తా: ర‌ఘువీరారెడ్డి

-

2019 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున అనంత‌పురం జిల్లా క‌ల్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌నున్న‌ట్లు ఏపిసిసి అధ్య‌క్షుడు ఎన్‌. ర‌ఘువీరారెడ్డి స్ప‌ష్టం చేశారు. ఇంటింటికీ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించిన ర‌ఘువీర‌….రాష్ట్రంలో కాంగ్రెస్‌కు రోజు రోజుకు బ‌లం పెరుగుతోంద‌న్నారు. రాహుల్ గాంధీ ప్ర‌ధాని అయిన వెంట‌నే ఏపీకి ప్ర‌త్యేక హోదాపై తొలి సంత‌కం పెడ‌తార‌ని, ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌లు బిజేపీని న‌మ్మే ప‌రిస్థితి లేద‌న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news