ఊరికినే సరదాగా ఏమీ అంబానీ వై ఎస్ జగన్ ని కలవలేదు .. చాలా పెద్ద సీక్రెట్ బయటపడింది !

-

ఇటీవల వైయస్ జగన్ తో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భేటీ అవ్వటం రెండు తెలుగు రాష్ట్రాలలో మరియు జాతీయ స్థాయిలో ఈ భేటీ హైలెట్ అయింది. మామూలుగా తెలుగు రాజకీయాలలో అంబానీ లు కేవలం తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబుకు మాత్రమే సన్నిహితంగా ఉంటారు అనే టాక్ ఉంది. Image result for mukesh ambani ys jaganకాని ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, రిలయన్స్ అదినేత ముకేష్ అంబానీ ఇటీవల ముఖ్యమంత్రి జగన్ తో భేటీ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది పారిశ్రామికవర్గాలకు గాని, ఎపి ప్రజలకు గాని అత్యంత ఆసక్తి కలిగించే బేటీ గా మారింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబందించి వారి మద్య చర్చలు జరిగాయని ఇప్పటిదాకా వార్తలు రాగా.

 

తాజాగా ఊరికినే సరదాగా ఏమి అంబానీ పనిగట్టుకుని వైయస్ జగన్ ని కలవలేదని చాలా పెద్ద సీక్రెట్ ప్రాజెక్ట్ ఏపీలో కట్టడానికి ఈ భేటీ జరిగినట్లు సరికొత్త వార్త బయటకు వచ్చింది. విషయంలోకి వెళితే త్వరలోనే రిలయన్స్ సంస్థకు సంబంధించి భారీ పెట్టుబడులు పెట్టడానికి ముకేశ్ అంబానీ… వైయస్ జగన్ తో భేటీ అయినట్లు వార్తలు వినపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news