బ్రేకింగ్: కేసుల కోసమే గంటా వస్తున్నారు, మంత్రి సంచలన వ్యాఖ్యలు…!

-

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై సంచలన వ్యాఖ్యలు చేసారు… మంత్రి అవంతి శ్రీనివాసరావు. గంటా తన పై ఉన్న కేసులు మాఫీ చేసుకోవడానికే వైసిపి పార్టీ వైపు మెగ్గు చూపుతున్నారని విమర్శించారు. అధికారం ఎక్కడ ఉంటే ,గంటా శ్రీనివాసరావు అక్కడ ఉంటారని మండిపడ్డారు. అధికారం లేకపోతే గంటా శ్రీనివాసరావు ఉండలేరని ఆయన ఆరోపించారు. తన పై ఉన్న కేసులు నుండి తప్పించుకోనేందుకు దొడ్డుదారిన వైసిపీలో చేరిందేకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు చేసారు.

సైకిళ్ళు కుంభకోణం, భూ కుంభకోణాల్లో గంటా, గంటా అనుచరులు ఉన్నారని ఆయన విమర్శలు చేసారు. ఇదే విషయాన్ని విజయసాయిరెడ్డికి తెలియజేశానన్నారు. గంటా పై ఆయన ప్రభుత్వంలో ఉన్న మంత్రే ఫిర్యాదు చేశారని చెప్పారు. ఇవన్ని లిక్స్ అని నేను అనుకుంటున్నానని అన్నారు. చేసిన అరాచకాలు, కేసులు వల్ల అరెస్ట్ అవ్వకుండా ఉండేందుకు దొడ్డిదారిన పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news