వితౌట్ మేకప్ లో కూడా కాక రేపుతున్న పూజా హెగ్డే..!

-

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకొని దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించిన పూజా హెగ్డే కు ప్రస్తుతం అంతా బ్యాడ్ టైమే నడుస్తుందని చెప్పాలి. ప్రస్తుతం ఈమె పరిస్థితి ఏమి బాగాలేదు. గత ఏడాది నుంచి ఈమె నటించిన ఏ సినిమా కూడా అంత విజయాన్ని అందించలేకపోయింది. వరుసగా ఈమె నటించిన సినిమాలు డిజాస్టర్ అవుతూ ఆమెను గోల్డెన్ లెగ్ కాస్త ఐరన్ లెగ్ అనేలా చేస్తున్నాయి రాధే శ్యామ్ మొదలుకొని ఆ తర్వాత వచ్చిన బీస్ట్, ఆచార్య ఇలా వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద మూడు సినిమాలు కూడా డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో ఈమెకు అవకాశాలు కూడా తెలుగులో తగ్గిపోయాయని చెప్పాలి.

వరుస పరాజయాలు చవిచూస్తున్నప్పటికీ కూడా తెలుగు, తమిళ్, హిందీ భాషలలో భారీ పాపులారిటీ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ అక్కడ మాత్రం నిరాశ కలుగుతుంది. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా పైన తన ఆశలన్నీ పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు తమిళంలో మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 10 ఏళ్ల క్రితం నటించిన తొలి చిత్రం మూగమూడి.. ఇటీవల నటించినా బీస్ట్ చిత్రం రెండు కూడా పూజా హెగ్డే కు నిరాశ మిగిల్చాయి. ఇకపోతే దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఇంతకుముందు సంచలన విజయం సాధించిన పైయ్యా తెలుగులో ఆవారా చిత్రానికి సీక్వెల్ ను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు.

మొదటి భాగంలో కార్తీ – తమన్నా నటించినా.. రెండో భాగంలో సూర్య – జాన్వి కపూర్ అనుకున్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా పూజ హెగ్డే పేరు వినిపిస్తోంది.. మరి ఈ సినిమానైనా ఈమెకు మంచి పేరు తెస్తుందో చూడాలి.. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈమె వితౌట్ మేకప్ లుక్ లో ముంబై వీధుల్లో షిప్పులో తిరుగుతున్నట్లు తెలుస్తోంది.. అందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేయగా వితౌట్ మేకప్ లో కూడా ఎంత అందంగా ఉంది అంటూ యువత ఆమె ఫోటోలకు తెగల లైక్ చేస్తున్నారు. మొత్తానికి అయితే ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

Read more RELATED
Recommended to you

Latest news