IPL 2023 : ఇవాళ గుజరాత్ వర్సెస్ పంజాబ్ మధ్య పోరు

-

ఐపీఎల్‌ 2023 లో భాగంగా… ఇవాళ గుజరాత్ జట్టు.. వర్సెస్‌ పంజాబ్ జట్ల మధ్య భీకర పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌ పంజాబ్‌ క్రికెట్ అసోసియేషన్ IS బింద్రా స్టేడియం, మొహాలి వేదికగా.. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఇందులో గుజరాత్ జట్టు జట్టు..గెలిచే ఛాన్స్‌లు మెండుగా ఉన్నాయి.

జట్ల వివరాలు

గుజరాత్‌ : ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, సికందర్ రజా/భానుక రాజపక్స, సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, నాథన్ ఎల్లిస్/కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్

పంజాబ్‌ : వృద్ధిమాన్ సాహా, శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, జాషువా లిటిల్

 

Read more RELATED
Recommended to you

Latest news