అధికారంలోకి రాగానే మొదటి ఉద్యోగం నీకే: రేవంత్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ కు తెరలేచింది, కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించిన ప్రకారం నవంబర్ 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా BRS, కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా పోటీ పడే అవకాశాలు ఎక్కవగా ఉన్నాయి. కాగా తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హైద్రాబాద్ కు చెందిన రజినీ అనే దివ్యాంగరాలు కలిసి తన బాధను చెప్పుకుంది, పీజీ పూర్తి చేసినా ఎక్కడా తనకు ఎక్కడ ఉద్యోగం ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి తో తన బాధను చెప్పుకుంది. ఈమె పరిస్థితికి చలించిపోయిన రేవంత్ రెడ్డి… ఆమెకు భరోసా మరియు హామీని ఇచ్చాడు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రమాణ సీఎకరం చేసిన వెంటనే మొదటి ఉద్యోగం నీకు ఇస్తాను అంటూ రజినీకి మాటిచ్చాడు రేవంత్ రెడ్డి.

కాగా ఎన్నికలు పూర్తి అయిన తర్వాత డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ జరగనుంది. మరి ఎందుకో రేవంత్ రెడ్డిజి గెలుస్తామని చాలా నమ్మకంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news