మళ్ళీ వార్.. రేవంత్ రెడ్డి పోస్ట్ వైరల్..!

-

నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం రోజున అత్యధికంగా పసుపు కి 14000 రేటు పలికింది నరేంద్ర మోడీ నవంబర్ మాసంలో జరిగిన ఎలక్షన్ క్యాంపైన్లో ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు ఏర్పాటు చేసి నిజామాబాద్ జిల్లా ప్రజలకి ఇచ్చిన మాటనే నిలబెట్టుకోవాలని పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే ప్రజలకి శాశ్వతంగా మేలు జరుగుతుందని తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో డిమాండ్ చేశారు.

ట్విట్టర్ ట్రోల్స్ ని కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని వాట్సాప్ గ్రూపులలో షేర్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే రైతులకి శాశ్వత మేలు జరుగుతుందని తక్షణం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నానంటూ రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news