సీఎం జ‌గ‌న్ ను కలిసిన సమంత స్నేహితురాలు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని… ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్‌, మోడ‌ల్ శిల్పా రెడ్డి క‌లిశారు. ఈ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తో పాటు.. ఆయ‌న స‌తీమ‌ణి వైఎస్ భార‌తి తో కూడా ముచ్చటించారు శిల్పారెడ్డి.

అస‌లు ఈ శిల్పారెడ్డి ఎవ‌రు అనుకుంటున్నారా.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత బెస్ట్ ఫ్రెండ్‌, న‌టుడు స‌మీర్ రెడ్డికి సిస్ట‌ర్‌. ఇటీవ‌లే.. స‌మంత‌, శిల్పారెడ్డి… ఇద్ద‌రూ క‌లిసి… ఆధ్యాత్మిక ప‌ర్య‌ట‌న లో భాగంగా… ఛార్ ధామ్ యాత్ర‌ను పూర్తి చేసిన విష‌యం మ‌న అంద‌రికీ తెలిసిందే. ఇది ఇలా ఉండ‌గా… తాజాగా స‌మంత బెస్ట్ ఫ్రెండ్‌… శిల్పా రెడ్డి.. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ని ఆయ‌న‌.. క్యాంప్ ఆఫీసు లో క‌లిసిన‌ట్లు.. పేర్కొంది. కాగా..రెండు నెల‌ల కింద‌టే.. అక్కినేని నాగ చైత‌న్య, స‌మంత విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news