చంద్రబాబు గెలిస్తే.. తెలంగాణను మళ్ళీ ఆంధ్రాలో కలిపేస్తారు ?

-

తెలంగాణను మళ్ళీ ఆంధ్రాలో కలిపే కుట్ర చేస్తున్నారంటూ సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, పాశం యాదగిరికి మధ్య గొడవ చోటు చేసుకుంది. మహేష్ గౌడ్ చేతి నుంచి మైక్ లాక్కున్న పాశం యాదగిరి..నాన రచ్చ చేశారు. ఓ పాట ఆవిష్కరణ సభలో ఈ గొడవ జరిగింది. రేపు చంద్రబాబు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఆంధ్ర తెలంగాణ కలిపేస్తారేమో అని మాకు భయం అయితుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పాశం యాదగిరి.

Senior journalist Pasam Yadagiri has made sensational comments that there is a conspiracy to merge Telangana into Andhra again

తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకొని దశాబ్ది ఉత్సవాలు ఎలా చేస్తారు.. తెలంగాణ ఐక్య వేదిక తరపున ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం అంటూ పాశం యాదగిరి పిలుపునిచ్చారు. జూన్ 2న జరిగే సన్మానానికి ఎవరూ వెళ్లొద్దని చెప్పిన పాశం యాదగిరి… రేపు చంద్రబాబు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఆంధ్ర తెలంగాణ కలిపేస్తారేమో అని మాకు భయం అయితుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news