కేరళ మహిళల నరబలి కేసులో షాకింగ్ నిజాలు..శవాలను 56 ముక్కలు కట్ తినేశారు !

-

కేరళలో నర బలి సంఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తిరువళ్లకు చెందిన భగవంత్ సింగ్-లైలా భార్యాభర్తలు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వీరు వాటి నుంచి బయటపడడంతోపాటు సిరిసంపదలు కలుగుతాయన్న ఉద్దేశంతో నరబలి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వీరికి మహ్మద్ షఫీ అనే వ్యక్తి తోడయ్యాడు. అందరూ కలిసి నరబలికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కడవంతర, కాలడీలకు చెందిన రెస్లీ, పద్మ అనే ఇద్దరు మహిళలతో షఫీ సామాజిక మాధ్యమాల్లో స్నేహం చేశాడు.

పథకంలో భాగంగా గత నెల 26న ఆ ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేశాడు. అనంతరం భగవంత్ సింగ్ దంపతులతో కలిసి వారిని బలిచ్చాడు. అయితే నరబలి కేసు విచారణలో వణికించే విషయాలు…వెలుగులోకి వస్తున్నాయి. రెస్లీనీ 56ముక్కులుగా…పద్మ ఐదు ముక్కలు చేశారు భగవత్ సింగ్ దంపతులు, ఎంజెంట్ మహ్మద్ షషి. ఇక ఆ ఇద్దరిని చంపినా అనంతరం వారి శరీరాన్ని తిన్నారు. జూన్ 8 మరియు సెప్టెంబరు 26న సాయంత్రం 5-6 గంటల సమయంలో నరబలి ఇచ్చారు. కాగా నరబలి నింధితులకు 14 రోజులు పాటు రిమాండ్ విధించింది కోర్టు. ఇక అటు నరబలి ఘటనపై స్పందించిన సిఎం పినరయి విజయన్.. త్వరగతినా కేసును విచారణ చేపట్టాని ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news