KCR: ప్రత్యేక పూజలు చేస్తున్న కేసీఆర్ దంపతులు…!

-

Special pooja of KCR couple at Erravelli Farmhouse in Siddipet: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు రీఎంట్రీ కి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సిద్దిపేట ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో… కల్వకుంట్ల చంద్రశేఖర రావు దంపతులు తాజాగా ప్రత్యేక పూజలు పాల్గొంటున్నారు. వేద పండితుల సమక్షంలో నవగ్రహ యాగం చేస్తున్నారు… కల్వకుంట్ల చంద్రశేఖర రావు దంపతులు.

Special pooja of KCR couple at Erravelli Farmhouse in Siddipet

ఇక ఈ పూజ… కెసిఆర్ రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం అందుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. రైతుల విషయంలో అలాగే ఇతర జనాల విషయంలో దారుణంగా విఫలమైందని కేసీఆర్ ఇప్పటికి గుర్తించారట. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల సమక్షంలో నిలదీసేందుకు కెసిఆర్ బయటకు వస్తున్నారు. వినాయక చవితి తర్వాత.. కల్వకుంట్ల చంద్రశేఖర రావు… బస్సు యాత్రలు ఊరూరా చేయనున్నారట. వినాయక చవితి రోజున ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేయబోతుంది గులాబీ పార్టీ.

Read more RELATED
Recommended to you

Latest news