IPL 2024: చెన్నై చేతిలో దారుణంగా ఓడిపోయిన ముంబై

-

Chennai Super Kings won by 20 runs : ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ఎవరు ఊహించని విధంగా చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. ఏకంగా 20 పరుగుల తేడాతో ముంబై పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.

మొదటి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేసింది. చివర్లో ధోని మెరుపులతో ఆ స్కోర్ చేయగలిగింది. అయితే అనంతరం బ్యాటింగ్ ముంబై ఇండియన్స్… ఆరు వికెట్లు నష్టపోయి 186 పరుగులు మాత్రమే చేసింది. రోహిత్ శర్మ సెంచరీ చేసినప్పటికీ మ్యాచ్ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news