Ipl 2022 : ముంబైపై కేకేఆర్ గ్రాండ్ విక్టరీ..

-

కీలకమైన మ్యాచ్ లో కేకేఆర్ దుమ్ము రేపింది. ముంబైపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది కేకేఆర్. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో ముంబైనీ 17 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ చేసింది కేకేఆర్. దీంతో ముంబై కేకేఆర్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇషాన్ కిషన్ 51 పరుగులు మినహా ఎవరూ కూడా రాణించలేదు.

రోహిత్ 2 పరుగులు, తిలక్ వర్మ ఆరు పరుగులు, డానియల్ సామ్స్ 1, పరుగులు చేశారు. ఇక కేకేఆర్ బౌలర్లలో కమిన్స్ మూడు వికెట్లు, రస్సెల్ రెండు వికెట్లు, సౌదీ మరియు వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో డైమండ్ డక్ గా వెనుదిరిగాడు. ప్రస్తుత టి20 లీగ్ లో ముంబై 9వ ఓటమి నమోదు చేసుకోగా కేకేఆర్ ఐదో విజయం నమోదు చేసుకుంది. దీంతో పాయింట్ల పట్టిక లో కేకేఆర్ ఏడో స్థానానికి చేరుకుంది. ప్లే ఆఫ్ చేరాలంటే నెక్స్ట్ జరిగే ప్రతి మ్యాచ్ కేకేఆర్ గెలవాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news