IPL 2022 : నేడు పంజాబ్ తో బెంగళూరు ఢీ..ప్లే ఆఫ్స్ కు చేరేనా !

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే జరుగనుంది. ఇందులో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య 60 వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్‌ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిస్తే.. ఫ్లే ఆఫ్స్‌ కు బెర్త్‌ ను ఫైనల్‌ చేసుకునే అవకాశాలు ఉంటాయి.

జట్ల అంచనా

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ (వికెట్), మహిపాల్ లోమ్రోర్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్

పంజాబ్ కింగ్స్ : జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, భానుక రాజపక్సే, మయాంక్ అగర్వాల్ (c), జితేష్ శర్మ (wk), లియామ్ లివింగ్‌స్టోన్, రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ

Read more RELATED
Recommended to you

Latest news