Ms Dhoni: RCBపై ధోని సీరియస్‌..కోహ్లీకి షేకాండ్‌ కూడా ఇవ్వలేదు !

-

ఆర్సీబీ-చెన్నై మ్యాచ్ లో శనివారం రోజున బెంగళూరు అద్భుత విజయం సాధించింది. ఈ ఆటలో కీలకమైన ధోనీ వికెట్ గురించి బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ మాట్లాడాడు. ఆర్సీబీ ఆటగాడు యశ్‌.. కీలకమైన ధోనీ వికెట్‌ను పడగొట్టాడు.అక్కడ నుంచి బెంగళూరు విజయం వైపు కొనసాగింది. ఆ ఓవర్‌లో కేవలం 7 పరుగులే ఇచ్చిన యశ్‌.. ఆర్సీబీని ప్లేఆఫ్స్‌కు చేర్చాడు.

Heartbroken MS Dhoni Skips Handshakes With RCB Players, Virat Kohli Then Does This

‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ప్రదర్శన చేసినప్పటికీ యశ్‌కు కాకుండా.. బ్యాటింగ్‌లో విలువైన పరుగులు చేసిన డుప్లెసిస్‌కు (54) అవార్డు దక్కింది. అయితే… మ్యాచ్‌ అనంతరం ఆర్సీబీ ఫ్యాన్స్‌ గ్రౌండ్‌ రచ్చ రచ్చ చేశారు. దీంతో ఆర్సీబీ పై ధోని సీరియస్‌ గా ఉన్నారని సమాచారం. ఆర్‌సిబి ఆటగాళ్లు కరచాలనం చేయడానికి వేచి ఉన్న నేపథ్యంలో ధోని మాత్రం డ్రెస్సింగ్‌ రూం కు వెళ్లాడు. అటు కోహ్లీకి కూడా షేకాండ్‌ కూడా ఇవ్వలేదట. ఆర్సీబీ ఫ్యాన్స్‌ ఓవరాక్షన్‌ వల్లే ధోని ఇలా చేసినట్లు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news