Ind vs SL, 3rd ODI : టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న టీమిండియా..సూర్య వచ్చేశాడు

-

ఇవాళ టీం ఇండియా మరియు శ్రీలంక మధ్య చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ చివరి వన్డే మ్యాచ్ తిరువనంతపురంలో ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే సిరీస్ గెలిచిన టీమిండియా.. క్లీన్ స్వీప్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే, ఈ మ్యాచ్‌ కు సంబంధించిన టాస్‌ ను టీమిండియా గెలిచి.. బ్యాటింగ్‌ ఎంచుకుంది. దీంతో లంక మొదట బౌలింగ్‌ చేయనుంది.


శ్రీలంక (ప్లేయింగ్ XI): అవిష్క ఫెర్నాండో, నువానీదు ఫెర్నాండో, కుసల్ మెండిస్(w), అషెన్ బండార, చరిత్ అసలంక, దసున్ షనక(c), వనిందు హసరంగా, జెఫ్రీ వాండర్సే, చమిక కరుణరత్నే, కసున్ రజిత, లహిరు కుమార

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

Read more RELATED
Recommended to you

Latest news