MS Dhoni: ధోని బ్యాటింగ్… చెవులు మూసుకున్న రస్సెల్

-

ఐపీఎల్ 254 టోర్నమెంటులో చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. గత రెండు మ్యాచ్లు ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్… తన ఐదవ మ్యాచ్లో విజయం సాధించింది. నిన్న కేకేఆర్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.ఇందులో 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.

మొదటి బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు ఇరువై ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 137 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది సిఎస్కే. దీంతో ఐపీఎల్ టోర్నమెంట్ 2024 లో మూడో విక్టరీ నమోదు చేసుకుని చెన్నై సూపర్ కింగ్స్. అయితే.. ఈ మ్యాచ్‌ లో ధోని బ్యాటింగ్‌ కు దిగాడు. కేవలం ధోని చేసింది ఒక్క పరుగు అయినా.. చెపాక్‌ స్టేడియంలో ఫ్యాన్స్‌ అరుపులు ఓ రేంజ్ లో ఉన్నాయి. దీంతో కేకేఆర్ ఆల్ రౌండర్ రస్సెల్ చెవులు మూసుకున్నాడు. ఈ సంఘటన వైరల్ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news