T-20 WORLD CUP: పాకిస్తాన్ పై 5 వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్

-

టి – 20 ప్రపంచ కప్ 2022 విజేతగా ఇంగ్లాండ్ జట్టు నిలిచింది. పాకిస్తాన్ పై ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి.. ప్రపంచ కప్ ను సగర్వంగా ముద్దాడింది ఇంగ్లాండ్ జట్టు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 137/8 స్కోర్ చేసింది. ఆ తర్వాత లక్ష చేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు 19 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

ఇంగ్లాండ్ బ్యాటర్లలో బెన్ స్ట్రోక్స్ 52, జోస్ బట్లర్ 26, మోయిన్ అలీ 19 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 13 బంతులలో 19 పరుగులతో మోయిన్ అలీ ఇంగ్లాండ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఆఫ్ సెంచరీ తో ఇంగ్లాండ్ జట్టుకు విక్టరీని అందించాడు బెన్ స్ట్రోక్స్. ఈ విజయంతో రెండవసారి టి20 వరల్డ్ కప్ ను దక్కించుకుంది ఇంగ్లాండ్.

Read more RELATED
Recommended to you

Latest news