బాంద్రాలో ఖరీదైన ఫ్లాట్ ని కొన్న యశస్వి జైస్వాల్.. ఎంతో తెలుసా..?

-

టీమిండియా యువ సంచలన క్రికెటర్ యశస్విట్ జైస్వాల్ ముంబైలో ఒక ఫ్లాట్ ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అత్యంత ఖరీదైన బాంద్రా ప్రాంతంలో ఒక ఫ్లాట్ ని కొన్నారట ఈస్ట్ బాంద్రాలో వింగ్ 3 ఏరియాలో 1100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్ ని యశస్వి కొనుగోలు చేశాడు. దీని ధర 5.4 కోట్లు ఉంటుందని తెలుస్తోంది 2024 జనవరి 7న యశస్వి జైస్వాల్ పేరిట కొనుగోలు కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైనట్లు తెలుస్తోంది.

ఈ నివాస స్థలంలో చదరపు అడుగుల ధర 48 వేలుగా ఉంది 22 ఏళ్ల యశస్వి చిన్నప్పటి నుండి కూడా ఎన్నో కష్టాలని ఎదుర్కొన్నాడు క్రికెట్ అంటే చిన్నప్పటి నుండి పిచ్చి అందుకే అంత కష్టపడి స్థాయికి చేరుకున్నాడు యశస్వి.

Read more RELATED
Recommended to you

Latest news