బైరి నరేష్ లాంటి వాళ్ళని వెతికి వెతికి..చంపేయాలి – శ్రీ రెడ్డి

-

నాస్తికుడు బైరి నరేష్ పై మరోసారి దాడి జరిగింది. హనుమకొండ గోపాల్ పూర్ లో నాస్తికుడు బైరి నరేష్ పై హిందువులు దాడికి తెగబడ్డారు. పోలీస్ వెహికిల్ ప్రొటెక్షన్ తో వెళ్తున్న నరేష్ ను కిందకు లాగి దేహశుద్ధి చేశారు. అయితే, దీనిపై శ్రీ రెడ్డి స్పందించారు.

హిందువులు గా,సనాతన ధర్మ రక్షకులుగా ,భారత జాతి వారసులు గా మేము చెప్పేది ఇదే ..మేము ఏ జాతి,మతం జోలికి మేము రాము,మేము ఎవరి నమ్మకాలూ కించపరచం ,మా హిందువుల్లో కలవాలి అని దాడులు చెయ్యము ,శాంతి కోరుకుంటాము..అన్య మతం వారికీ కూడా దానం ధర్మం చేస్తామన్నారు.

“ఇక అసలైన మాట వినండి “: మా హిందువుల జోలికొస్తే మా మతాన్ని ,మా మనోభావాల్ని కించపరిస్తే మాత్రం కులాలు ,గోత్రం,రాజకీయ పార్టీలు పక్కన పెట్టి విజృంభిస్తే ఒక్కడు కూడా భారత్ లో ఉండలేరు..హిందువుల్ని మతం మార్చేవాళ్ళని కూడా వదిలిపెట్టేదే లేదు ఖబడ్దార్..బైరి నరేష్ లాంటి వాళ్ళని వెతికి వెతికి చంపుదామని..తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు శ్రీ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news