యాక్సిడెంట్ పై స్పందించిన స్టార్ హీరో… “థాంక్స్ టు ఆల్”

-

ఇటీవల మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కు షూటింగ్ లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆపరేషన్ కూడా జరిగి ఇప్పుడు పూర్తిగా రెస్ట్ లో ఉన్నాడు. ఈ విషయంపై స్వయంగా పృథ్విరాజ్ సుకుమారన్ అభిమానులకు ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఈయన ఈ రోజు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… నేను షూటింగ్ లో ఉండగా నా కాళికి ప్రమాదం జరిగింది. దానితో డాక్టర్లు ఆపరేషన్ చేసి సెట్ చేశారు. కానీ ఈ గాయం నుండి కోలుకోవడానికి రెండు నెలల సమయం పడుతుందని డీకోటార్స్ చెప్పారు. ఈ సమయంలో నేను ఇంకా బాగా కస్టపడి త్వరగా కోలుకుని మీ ముందుకు వస్తాను అని చెబుతూనే.. ఈ కష్టకాలంలో నా ఆరోగ్యం గురించి ఆలోచించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ అని చెప్పాడు పృథ్వి రాజ్ సుకుమారన్.

ఈ ట్వీట్ చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో ఎమోషనల్ అవుతూ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news