చైసామ్ విడాకులపై సురేఖ వాణి ఎమోషనల్..!

-

నాగచైతన్య సమంత విడాకులు అభిమానులే కాకుండా ఇండస్ట్రీ వర్గాల వారిని కూడా షాక్ కు గురి చేస్తున్నాయి. పలువురు నటీనటులు చై సామ్ విదాకులపై బాధపడుతున్నారు. చైతూ తండ్రి హీరో నాగార్జున విడాకుల అంశం పై ఎమోషనల్ అయ్యారు. బరువెక్కిన గుండెతో ఈ విషయాన్ని చెబుతున్నా. ఇలా జరగటం దురదృష్టకరం. భార్య భర్తలు అయిన చై సామ్ మధ్య జరిగింది పర్సనల్.

ఆ ఇద్దరూ నాకు చాలా ప్రియమైన వాళ్ళు.అంటూ నాగ్ పేర్కొన్నారు. ఆ పోస్ట్ ను షేర్ చేసిన నటి సురేఖ వాణి ఎమోషనల్ అయ్యారు. ఇలా జరిగి ఉండకూడదు. చాలా బాధగా ఉంది అంటూ సురేఖ వాణి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా చై సామ్ విడాకుల పై ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ, కుష్బూ, కంగనా రనౌత్, సిద్దార్థ్ లు పెట్టిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news