హీరోయిన్ శ్వేత బసు కెరియర్ అలా ముగిసిపోయింది..!!

-

సినిమా ఫీల్డ్ లో అవకాశాలు రావాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం వుండాలి. అలాగే దర్శక నిర్మాతలను బుట్టలో వేసుకునే తెలివి ఉండాలి. వాళ్ళతో ఎప్పుడూ టచ్ లో ఉండాలి.అలాగే కొత్తగా ఎలా అప్డేట్ కావాలి అనే అంశాలు కూడా ఎప్పటికప్పుడు పరిశీలించు కుంటూ వెళ్లాలి.

ఇక కొత్త బంగారు లోకం హీరోయిన్ గా పరిచయం అయిన శ్వేతా బసు ప్రసాద్, ఆ సినిమాతో ఎంతగానో అలరించింది. ఇప్పటికీ తన డైలాగ్ అయిన ఎక్కడా అనేది సూపర్ పాపులర్. ఆ సినిమా సాంగ్స్ ఇప్పుడు విన్నా కూడా ఎంతో ప్రెష్ గా ఉంటాయి. ఇక ఈ సినిమా తర్వాత కొన్ని సినిమా అవకాశాలు వచ్చినా కూడా ఈమె ఉపయోగించు కోలేక పోయింది.

ఇక తాను హోటల్ రూమ్ ఉండగా వ్యభిచారం కేసు నమోదు కావడంతో అసలుకే ఎసరు పెట్టింది.తాను ఎవరో పిలిస్తే మాత్రమే హోటల్ కు వెళ్లానని, వ్యభిచారం కోసం కాదని ఎంతగా మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇక ఆ తర్వాత కొన్ని ఐటమ్ సాంగ్స్ చేసింది కాని ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే ఆమె కంటే అందంగా ఉండి ఒంపసొంపులున్న అమ్మాయిలు ఐటమ్ సాంగ్స్ కోసం ఎగబడుతున్నారు. దీనితో ఆమెకు తలుపులు మూసివేయ బడ్డాయి.

Read more RELATED
Recommended to you

Latest news