T20 World Cup: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

-

ఇండియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ కు దిగనుంది. ఇక ఈ మ్యాచ్ రా.9.15 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది.

ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ : రోహిత్, కోహ్లి, పంత్, సూర్య కుమార్, దూబే, హార్దిక్, జడేజా, అక్షర్, కుల్దీప్, బుమ్రా, అర్షీదీప్

ఇంగ్లాండ్ ప్లేయింగ్ ఎలెవన్ : బట్లర్, సాల్ట్, బెయిర్టో, బ్రూక్, లివింగ్టన్, మోయిన్ అలీ, సామ్ కరన్, జోర్డాన్, రషీద్, ఆర్చర్, టోపీ

Read more RELATED
Recommended to you

Exit mobile version