Telangana :MPC, BiPC విద్యార్థులకు అలర్ట్

-

తెలంగాణలో ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులకు గమనిక. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే EAPCET-2024 దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది.

ఆలస్య రుసుముతో కలిసి మే 1 వరకూ అప్లై చేసుకోవచ్చు అని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్ ,ఫార్మసీ పరీక్ష జరుగుతుండగ, మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. గతంలో ఎంసెట్ పేరుతో ఈ ఎగ్జామ్ నిర్వహించేవారు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు సైట్ : https://eapcet.tsche.ac.in సందర్శించండి.

Read more RELATED
Recommended to you

Latest news