తెలంగాణ తొలి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ కలకత్తా హైకోర్టు సీజేగా బదిలీ కానున్నారు. కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ డీకే గుప్తా డిసెంబర్ 31న పదవీ విరమణ చేయడంతో ఆ స్థానాన్ని రాధాకృష్ణన్ తో భర్తీ చేయనున్నట్లు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంగన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల వ్యవధిలోనే ఆయన బదిలీ కావడం న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా వ్యవహరించే అవకాశమున్నట్లు సమాచారం.
తెలంగాణ సీజే బదిలీ…
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
నా కెరీర్ ఒక మరపురాని ప్రయాణం : అల్లు అర్జున్
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు...
Ganesh -
రెచ్చిపోయిన రియాన్.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ ఎంతంటే..?
ఐపీఎల్ లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య...
Anji N -
బీజేపీ హై కమాండ్ నిర్ణయం తోనే సోము వీర్రాజు భవిష్యత్ : పురంధేశ్వరి
బీజేపీ రాష్ట్ర మాజీ చీఫ్ సోము వీర్రాజుకు ఈ సారి ఎన్నికల్లో...
Anji N -